పార్క్ చేసిన వాహనాలపైకి దూసుకెళ్లిన థార్.. మహిళకు గాయాలు

61பார்த்தது
పార్క్ చేసిన వాహనాలపైకి దూసుకెళ్లిన థార్.. మహిళకు గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని సహరాన్‌పూర్‌లో థార్ వాహనం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు పార్క్ చేసిన వాహనాల పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఓ వ్యక్తి సాయం అందించడంతో సదరు మహిళ కారు కింద నుంచి బయటకు రావడం వీడియోలో కనిపించింది. అయితే కారును ఓ మైనర్ నడుపుతున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

தொடர்புடைய செய்தி