ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో మురుగునీరు చెత్తాచెదారం..

72பார்த்தது
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పారిశుధ్యం లోపించింది. నిత్యం అధికారులు తిరిగే ప్రాంతం లో చెత్తాచెదారంతో దోమలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేలికపాటి వర్షానికి మురుగునీరు తో దుర్గంధం వస్తుంది. స్థానిక ప్రజలు ఎన్నోసార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி