ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా అధ్యక్షుడు పంతంగి

85பார்த்தது
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా అధ్యక్షుడు పంతంగి
భవిష్యత్తును నిర్ణయించేది ఓటేనని గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశo పేరుగా ఉండ డానికి కారణం అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు అన్నారు.

தொடர்புடைய செய்தி