ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలి

75பார்த்தது
ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలి
ఎకరంలోపు ఉన్న భూములకు నాల కన్వర్షన్ మీదనే రిజిస్ట్రేషన్లు చేసేలా ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలని.. సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీర స్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎకరం లోపు ఉన్న భూములను నాలా కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఎంతోమందికి ఉపయోగముంటుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி