ప్రజలకు వంట గ్యాస్ సబ్సిడీ పత్రాల పంపిణి

72பார்த்தது
ప్రజలకు వంట గ్యాస్ సబ్సిడీ పత్రాల పంపిణి
సూర్యాపేట మున్సిపాలిటీలోని 44వ వార్డులోని రేషన్ దుకాణం వద్ద మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు శుక్రవారం గ్యాస్ సబ్సిడీ పత్రాలను స్థానిక కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ అందచేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రజా ప్రభుత్వం 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி