రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వ్యతిరేకిస్తే చర్యలు తప్పవు: అద్దంకి

56பார்த்தது
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటేరియట్ ముందు పెట్టడాన్ని వ్యతిరేకించే సన్నాసులకు బుద్ధి లేదని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి అని మహావీరుడు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ భర్త అని నా దేహం ముక్కలైన నా దేశం ముక్కలు కాకూడదని చెప్పిన మహానీయుడు అన్నారు.

தொடர்புடைய செய்தி