రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద బ్రిడ్జీ పరిశీలించిన మంత్రి

77பார்த்தது
కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్ వద్ద పాలేరు వాగు పై ఉన్న బ్రిడ్జి ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి , జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సోమవారం పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను అనుమతించ వద్దన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి వరద నష్టం పరిహారం ప్రకటిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி