ఎడమ కాలువ గండి పనులను పరిశీలించిన ఎర్నేని వెంకటరత్నం బాబు

71பார்த்தது
కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువ రెండు చోట్ల తెగిపోవడంతో వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పంటను కోల్పోయారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కాలువ మరమ్మతు పనులను శరవేగంతో పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు గండి పడిన కాల్వ ప్రాంతాన్ని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி