వినాయక ఉత్సవాలకు డీజే అనుమతి లేదు : సీఐ

62பார்த்தது
వినాయక ఉత్సవాలకు డీజే అనుమతి లేదు : సీఐ
వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని హుజూర్ నగర్ సీఐ జి. చరమంద రాజు అన్నారు. వినాయక చవితి సంధర్భంగా హుజూర్ నగర్ లో డిజే యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి ముందస్తుగా తహసీల్దార్ ముందు 17 మందిని బైండోవర్ చేసారు. చట్టాన్ని ఉల్లఘించి డిజేలు పెడితే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉత్సవ కమిటీలు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி