సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ నరేష్

73பார்த்தது
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ నరేష్
గరిడేపల్లి మండల పరిధిలోని కీతవారిగూడెం ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్ వినియోగం పై పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు సెల్ ఫోన్ ను విద్యా సంబంధ అంశాల కొరకు మాత్రమే వినియోగించాలన్నారు. అపరిచిత వ్యక్తులతో నగదు లావాదేవీలు నిర్వహించవద్దాన్నారు.

தொடர்புடைய செய்தி