పులిచింతలలో 80 మెగావాట్ల విద్యుదుత్పత్తి

60பார்த்தது
చింతలపాలెంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువ అవ్వడంతో నాలుగు యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయిందని ఎస్ఈ దేశ్యనాయక్ తెలిపారు. నాగర్జున సాగర్ నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి వేసి దిగువకు 2, 78, 471 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన బుధవారం తెలిపారు. ప్రాజెక్టుల కు వరద ఉధృతి కొనసాగుతుంది

தொடர்புடைய செய்தி