‘టీటీడీ’ తరహాలో యాదాద్రి గుడి బోర్డు: సీఎం

84பார்த்தது
‘టీటీడీ’ తరహాలో యాదాద్రి గుడి బోర్డు: సీఎం
యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి గుడి అభివృద్ధి పనులపై సీఎం శుక్రవారం సచివాలయంలో రివ్యూ చేశారు.

தொடர்புடைய செய்தி