బుక్‌ మై షో సీఈవోకు సమన్లు

50பார்த்தது
బుక్‌ మై షో సీఈవోకు సమన్లు
ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షో సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అశీష్‌ హేమరాజనికి చుక్కెదురైంది. బ్రిటిష్‌ రాక్‌ బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన టికెట్లను బ్లాక్‌లో విక్రయించిన ఆరోపణ తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో ముంబై పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. సీఈఓతో పాటు కంపెనీ టెక్నికల్‌ హెడ్‌కు కూడా సమన్లు పంపినట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி