రేపు ఎమ్మెల్యే పర్యటన

70பார்த்தது
రేపు ఎమ్మెల్యే పర్యటన
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్(రేపు)మంగళవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 9: 30 నిమిషాలకు జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. 10 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

தொடர்புடைய செய்தி