వేములవాడ: విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యం

62பார்த்தது
వేములవాడ: విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యం
ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కొనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలను ప్రభుత్వ విప్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల, కాలేజీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி