ముక్కంటి ఆలయంలో ఐదవ రోజు గణేశునికి ప్రత్యేక పూజలు

58பார்த்தது
ముక్కంటి ఆలయంలో ఐదవ రోజు గణేశునికి ప్రత్యేక పూజలు
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఐదవ రోజు విఘ్నేశ్వరునికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అర్చక స్వాములు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి సేవలో తరించారు. నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయని అర్చకులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி