వినాయక చవితి నేపథ్యంలో ముస్తాబైన రాజన్న సన్నిధి

59பார்த்தது
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వినాయక చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ముందుగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో, అరిటాకులు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రత్యేక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విగ్నేశ్వరునికి వినాయక చవితి నేపథ్యంలో విశేష పూజా కార్యక్రమాలు అర్చకులు చేశారు.

தொடர்புடைய செய்தி