భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలో వరద ప్రభావిత ప్రాంతాలను సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు పరిశీలిస్తున్నారు. భారీ వర్షాలు నేపథ్యంలో రోడ్లపై భారీగా నీరు చేరింది.