మండపాలకు తరలి వెళ్తున్న గణనాథులు

84பார்த்தது
వినాయక చవితి పర్వదినం సందర్భంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గణేష్ తయారీ కేంద్రాల నుంచి మండపాలకు గణేష్ మండప నిర్వాహకులు వినాయక ప్రతిమలను తరలిస్తున్నారు. దీంతో వినాయక తయారు కేంద్రాలు సందడిగా మారి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే మండపాలు గణేశుని కోసం సిద్ధమయ్యాయి.

தொடர்புடைய செய்தி