పాముకాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన అదనపు కలెక్టర్

63பார்த்தது
పాముకాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన అదనపు కలెక్టర్
పాము కాటు వేసిన విద్యార్థిని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని బిసి సంక్షేమ హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న రామావత్ రోహిత్ అనే 12 సంవత్సరాల విద్యార్థి కుడి చేతిపై ప్రమాదవశాత్తు నాగుపాము కాటు వేసింది. బాలుడిని కొట్టిన నాగపామును స్థానికులు గుర్తించి చంపినట్లు స్థానిక ప్రజలు తెలిపారు

தொடர்புடைய செய்தி