జిల్లా స్థాయి క్రీడా పోటీలకు శ్రీచైతన్య విద్యార్థుల ఎంపిక

68பார்த்தது
జిల్లా స్థాయి క్రీడా పోటీలకు శ్రీచైతన్య విద్యార్థుల ఎంపిక
ఎల్కతుర్తి లో ఎస్జీఎఫ్ఐ మండల స్థాయి స్పోర్ట్స్ సెలక్షన్స్ లో ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజురెడ్డి తెలిపారు. శనివారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించారు. ఏజీఎం పద్మాకర్, ప్రిన్సిపాల్ రాజురెడ్డి, డీన్ రజనీకాంత్, పీఈటీలు ఉదయ్, రవళి ఉపాద్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி