ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఆపాలని ఎంపీకి వినతి

69பார்த்தது
ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఆపాలని ఎంపీకి వినతి
ఓదెల మండలం కొలనూర్ రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఆపాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణకి గ్రామానికి చెందిన దండం రాజు రాంచందర్ రావు శుక్రవారం హైదారాబాద్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు ఎంపీ వంశీ కృష్ణ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி