సెప్టిక్ ట్యాంక్ లో పడిన బాలుడు

68பார்த்தது
సెప్టిక్ ట్యాంక్ లో పడిన బాలుడు
పెద్దపల్లి జిల్లా సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ కు చెందిన కూలీలు రాములమ్మ శ్రీనివాసుల ఏడేళ్ల కుమారుడు విలియమ్స్ ప్రభుత్వాసుపత్రి లోని సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు. ప్రాథమిక చికిత్స జరిపే క్రమంలో పరిస్థితి విషమించడంతో వైద్యులు కరీంనగర్ కు తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி