అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

50பார்த்தது
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు రూ. 50 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி