ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

55பார்த்தது
ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నాబార్డ్ వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు కుందారం బ్రాంచ్ నర్సింగాపూర్ గ్రామం నందు నిర్వహించారు. బ్యాంకులో ఉన్నటువంటి స్కీం ల గురించి, పథకాల గురించి రుణాల గురించి, ఇన్సూరెన్స్ పథకాల గురించి లోన్ గురించి M. V రూరల్ పోక్స్ ఆర్గనైజేషన్ కళా జాతర బృందం వారి మాటల ద్వారా పాటల ద్వారా మ్యూజిక్ షో ద్వారా గ్రామ ప్రజలకు చక్కగా తెలియజేసినారు.

தொடர்புடைய செய்தி