కేసులు సత్వర పరిష్కారానికి కృషి

67பார்த்தது
కేసులు సత్వర పరిష్కారానికి కృషి
రాజీ మార్గం ద్వారా కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని పెద్దపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి డా. హేమంత్ కుమార్ అన్నారు. పెద్దపల్లి సీనియర్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో మాట్లాడుతూ కక్షిదారులు రాజీ కుదుర్చుకుంటే కేసులు సత్వరమే పరిష్కారమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి స్వప్న, జూనియర్ సివిల్ జడ్జి రాణి, ఏసీపీ గజ్జి కృష్ణ, సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி