విఘ్నేశ్వరున్ని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు

85பார்த்தது
విఘ్నేశ్వరున్ని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు
రామగిరి మండలం కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని మారుతీ నగర్ విఘ్నేశ్వరున్ని శనివారం ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. గ్రామంలోని పలు ఆలయాల్లో కొలువైన గణపతులతో పాటు మారుతి నగర్ విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గ్రామంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி