దేవి నవరాత్రులు ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు

54பார்த்தது
దేవి నవరాత్రులు ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో గురువారం మెట్ పల్లి పట్టణ చెన్నకేశవ స్వామి దేవి నవరాత్రులు ప్రారంభోత్సవం అవుతున్నందున ఆలయ ప్రాంగణంలో పరిసరాల్లో శ్రీ త్రిశక్తి దేవాలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ.. దుర్గామాతను పెట్టే ప్రతి వార్డులో ప్రతిరోజు క్లీనింగ్ చేయాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు.

தொடர்புடைய செய்தி