ఇండ్లను కేటాయించిన తర్వాత నేసిటైప్ క్వార్టర్స్నుకాళీచేయించాలి*

85பார்த்தது
ఇండ్లను కేటాయించిన తర్వాత నేసిటైప్ క్వార్టర్స్నుకాళీచేయించాలి*
జగిత్యాలలోని ధరూర్ క్యాంప్ సి టైప్ క్వార్టర్స్ లో నివాసముంటున్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వెంటనే కేటాయించాలని డాక్టర్. బోగ శ్రావణి బుధవారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఐఏఎస్ కి కలిసి వినతి పత్రం అందించారు. గత రెండు రోజుల క్రితం ఎస్సారెస్పీ అధికారులు వచ్చి క్వార్టర్స్ ఖాళీ చేయాలని తెలిపారని, నూక పెళ్లిలో నిర్మాణం చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పించాలని కలెక్టర్ ని కోరడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி