జగిత్యాల: డబుల్ బెడ్ రూంల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

79பார்த்தது
జగిత్యాల: డబుల్ బెడ్ రూంల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక వసతుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4520 ఇండ్లను పూర్తి చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సమ్మయ్య, అడువాల లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ చాంద్ పాషా, ఏఈలు రాజ మల్లయ్య, శరన్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி