బాలసధనం నుండి బాలిక అదృశ్యం

83பார்த்தது
జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్‌లో గల బాలసదనం నుంచి ఓ 17 ఏళ్ల విద్యార్థిని అదృశ్యమైంది. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బాలసదనం నుంచి అదృశ్యం కాగా ఆమెకోసం వెతికిన దొరకపోవటంతో జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కస్తూర్భా గాంధీ పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఎస్‌ఐ మన్మథరావు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు.

தொடர்புடைய செய்தி