ప్రభుత్వ విప్ ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్

64பார்த்தது
ప్రభుత్వ విప్ ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్
గొల్లపల్లి మండల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన బీమ సంతోష్, వైఎస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి కమిటీ సభ్యులు ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ధర్మపురిలోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన తమను నియమించినందుకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కి ధన్యవాదాలుతెలియజేశారు. వారితోపాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி