ఎమ్మార్పీఎస్ విజయోత్సవ మహాప్రదర్శనను విజయవంతం చేద్దాం

55பார்த்தது
ఎమ్మార్పీఎస్ విజయోత్సవ మహాప్రదర్శనను విజయవంతం చేద్దాం
ఈనెల 13న హైదరాబాద్ లో ఎమ్మార్పీఎస్ మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం హుజురాబాద్ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయోత్సవ మహాప్రదర్శనను విజయవంతం చేయడం కోసం ప్రతి పల్లె నుండి మాదిగ, ఉపకులాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. నాయకులు తునికి వసంత్, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, తునికి సమ్మయ్య తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி