డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

70பார்த்தது
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులపై వరుస దాడులు, స్థానిక పోలీసుల వైఫల్యం వంటి విషయాలపై రాష్ట్ర డీజీపీ జితేందర్ను హైదరాబాద్ లో కలిసి దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி