ఎండపల్లి మండలంలో చెక్కుల పంపిణి

65பார்த்தது
ఎండపల్లి మండలంలో చెక్కుల పంపిణి
ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విడుదల అయిన 1,23,000 రూపాయల చెక్కులను అర్హులైన గాజుల వెంకటేష్, దుర్గం రాజకుమార్, గోపాల వినోద్ కు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గుర్రాల శ్రావణ్ రెడ్డి శుక్రవారం పంపిణి చేశారు. చెక్కులు అందుకున్న బాధితులు లక్ష్మన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరీష్ రెడ్డి, పోలోజు శ్రీనివాస్, చంద్రారెడ్డి, దాసరి రవి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி