బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్

61பார்த்தது
కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామానికి చెందిన రాచకొండ హనుమంతరావు వారం రోజుల క్రితం మృతి చెందారు. కాగా సోమవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, నాయకులు రవీందర్ రెడ్డి ఉన్నారు.

தொடர்புடைய செய்தி