కళ్లకు గంతలు కట్టుకొని రైతుల నిరసన

54பார்த்தது
కళ్లకు గంతలు కట్టుకొని రైతుల నిరసన
న్యాల్‌కల్‌ మండలం డప్పుర్ గ్రామానికి చెందిన ఫార్మసిటీ భూ నిర్వాసితులు వినూత్నంగా నిరసన చేపట్టారు. శనివారం గ్రామస్తులతో పాటు వడ్డీ మల్గి గ్రామాలకు చెందిన రైతులు కళ్లకు గంతలు కట్టుకొని గ్రామంలోని ప్రధాన కూడలిలో నిరసన తెలిపారు. అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రాన్ని అందజేశారు. ఫార్మాసిటీ నుండి మా భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி