లక్ష్యాన్ని నిర్దేశించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి

76பார்த்தது
లక్ష్యాన్ని నిర్దేశించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని భవిష్యత్తుకు ఉన్నత బాటలు వేసుకోవాలని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. సునీత అన్నారు. కళాశాలలో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు గురువారం వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. గోపాల సుదర్శనంతో కలిసి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, అయోధ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி