భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

52பார்த்தது
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాబోవు 24 గంటల్లో వాతావరణ శాఖ ప్రకటించిన ప్రకారం జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி