అత్యాచారానికి పాల్పడిన నిందితునికి జీవిత ఖైదు

77பார்த்தது
అత్యాచారానికి పాల్పడిన నిందితునికి జీవిత ఖైదు
మొగుడంపల్లి మండలం మున్నాపూర్ లో 17 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితునికి జీవిత ఖైదుతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ స్పెషల్ ఫోక్సో కోర్ట్ మెజిస్ట్రేట్ జయంతి గురువారం తీర్పు ఇచ్చారు. 2018 సంవత్సరంలో 17 సంవత్సరాల బాలికపై గ్రామానికి చెందిన మహమ్మద్ జబ్బర్ అత్యాచారం చేసి గర్భిణి చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி