దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కాపాడాలని వినతి

61பார்த்தது
దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కాపాడాలని వినతి
సంగారెడ్డి మండలం గౌడ్ చర్ల గ్రామంలో దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కాపాడాలని కోరుతూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆర్డీవో రాజుకు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులకు న్యాయం చేయకుంటే ఆందోళన చేస్తామని కెవిపి జిల్లా కార్యదర్శి అశోక్ తెలిపారు.

தொடர்புடைய செய்தி