హుస్నాబాద్ మున్సిపాలిటీపై సమీక్షా సమావేశం

65பார்த்தது
హుస్నాబాద్ మున్సిపాలిటీపై సమీక్షా సమావేశం
భారీ వర్షాలకు హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీల్లోకి, షాపుల్లోకి నీరు రావడం ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ రహదారి పనులు ప్లానింగ్ ప్రకారం నిర్వహించకుండా అతుకుల బొంతలాగ సగం సగం పనులు చేస్తూ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

தொடர்புடைய செய்தி