మల్లన్నసాగర్ ను చూస్తుంటే కడపునిండినంత సంతోషంగా ఉంది

61பார்த்தது
మల్లన్నసాగర్ ను చూస్తుంటే కడపునిండినంత సంతోషంగా ఉంది
21 టీఎంసీలతో సముద్రంను తలపిస్తున్నా మల్లన్నసాగర్ ను చూస్తుంటే కడపునిండినంత సంతోషంగా ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తొగుట మండలంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు చేరడంతో ఎమ్మెల్యేలు కొత్తప్రభాకర్ రెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, యాదవరెడ్డి, నాయకులతో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. మల్లన్నసాగర్లోకి మొదటిసారి 21 టీఎంసీల నీరు చేరిందన్నారు.

தொடர்புடைய செய்தி