స్కూల్ పిల్లల సౌకర్యార్థం రాజీవ్ రహదారిపై స్టాపర్స్ ఏర్పాటు

56பார்த்தது
స్కూల్ పిల్లల సౌకర్యార్థం రాజీవ్ రహదారిపై స్టాపర్స్ ఏర్పాటు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల స్కూలుకు వెళ్లే పిల్లలకు రాజీవ్ రహదారి దాటడానికి ఇబ్బందిగా ఉందని కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ స్టాపర్స్ ఏర్పాటు చేశారు. స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు, కొడకండ్ల గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు బుధవారం సిబ్బందితో కలిసి స్కూల్ కు వెళ్లే దారిలో రాజీవ్ రహదారిపై రెండు స్టాపర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி