ప్రజల ఇబ్బందులను తీర్చిన కౌన్సిలర్

50பார்த்தது
ప్రజల ఇబ్బందులను తీర్చిన కౌన్సిలర్
చేర్యాల పట్టణం 5వ వార్డులో కరెంట్ స్తంభంతో ప్రజలు ఇబ్బంధులకి గురి అవుతున్న విషయన్ని స్థానిక కౌన్సిలర్ ఆడెపు నరేందర్ దృష్టికి తీస్కోని వెళ్లారు. స్పందించిన కౌన్సిలర్ వెంటనే విద్యుత్ ఉద్యోగులతో చర్చించి ప్రజల అవసరాల దృష్ట్య చర్యలు చేపట్టి స్తంభంని తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేసారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி