విద్యార్థి సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం

50பார்த்தது
విద్యార్థి సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం
విద్యార్థి సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రవి అన్నారు. దుబ్బాక డివిజన్ కు చెందిన పలువురు విద్యార్థి సంఘం నాయకులు బుధవారం సంఘంలో చేరారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమస్యలపై పోరాటం చేసే వారిని కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పారు.

தொடர்புடைய செய்தி