నిలిచిన గోదావరి జలాల ఎత్తిపోతలు

58பார்த்தது
నిలిచిన గోదావరి జలాల ఎత్తిపోతలు
సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్లో 10 రోజులుగా కొనసాగిన గోదావరి జలాల ఎత్తిపోతలు నిలిచిపోయాయి. ఆగస్టు 8న రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్కు నీటిని విడుదల చేశారు. సోమవారం వరకు 10 రోజులపాటు ఎత్తిపోతల ద్వారా మల్లన్న సాగర్కు 4. 25 TMCలు నీళ్లు పంపింగ్ చేశారు. అంతకు ముందు మల్లన్నసాగర్లో 8. 5 TMCల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఎత్తిపోతలతో 4. 25 TMCల నీళ్లు రాగా, మల్లన్నసాగర్లో 10. 10 TMCల నీళ్లున్నాయి.

தொடர்புடைய செய்தி