రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

82பார்த்தது
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి పురస్కరించుకొని మంగళవారం దుబ్బాకలోని కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనంతుల శ్రీనివాస్, కొంగరి రవి, ఉషయ్య గారి రాజిరెడ్డి, మిద్దె ప్రసాద్, సత్తు శ్రీనివాస్ రెడ్డి, మట్ట కిషన్ రెడ్డి, కీసరి శ్రీనివాస్, ఐరేని సాయి తేజ గౌడ్, మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி