కోదండరాంకు ఓయూ పూర్వ విద్యార్థుల సన్మానం

68பார்த்தது
కోదండరాంకు ఓయూ పూర్వ విద్యార్థుల సన్మానం
దుబ్బాకకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్ధులు సోమవారం హైదారాబాద్లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కిషోర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రేమ్ కుమార్, జి. నర్సింలు, పూర్వ విద్యార్ధులు ఎల్. రాం రెడ్డి, చంద్ర మోహన్, బండ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி