రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: మంత్రి పొన్నం

62பார்த்தது
రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: మంత్రి పొన్నం
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, రాష్ట్రంలో రైతాంగం ఆందోళన చెందవద్దు అని కోరారు. రైతు రుణమాఫీ అందరికీ చేస్తామని తెలిపారు. ఎవరికైనా రుణమాఫీ కాకపోతే మండల కార్యాలయాల్లో, వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி